Skip to main content

Featured post

కళ్లుచెదిరే ఆఫర్‌.. కనీవినీ ఎరుగని రాయితీ...... upto 75%

ఓ చిన్న Spelling Mistake ను గ్ర‌హించి ఉంటే వీర‌ప్ప‌న్ బ‌తికుండే వాడు.! ఆ మిస్టేక్ ఏంటంటే !?

గంధ‌పు చెక్క‌లు, ఏనుగు దంతాల‌ను సైలెంట్ గా దేశాలు దాటించేవాడు. త‌మిళ‌నాడు, క‌ర్నాట‌క‌,కేర‌ళ రాష్ట్ర ప్ర‌భుత్వాలకు చిక్క‌కుండా కోట్ల రూపాయ‌ల స్మగ్లింగ్ బిజినెస్ చేస్తూ స‌త్య మంగ‌ళం అడవులే అడ్డాగా చ‌క్రం తిప్పిన స్మ‌గ్ల‌ర్ వీర‌ప్ప‌న్.!

అలాంటి వీర‌ప్ప‌న్ ను ప‌ట్టుకోడానికి కర్నాటక త‌మిళ‌నాడు పోలీసులు స్పెష‌ల్ టాస్క్ ఫోర్స్ పోలీస్ ను ఏర్పాటు చేసి 13 సంవ‌త్స‌రాల పాటు ..దాదాపు 100 కోట్ల రూపాయ‌ల‌ను ఖ‌ర్చు చేసి …ఫైన‌ల్ గా అక్టోబర్ 18, 2004 న అంత‌మొందించారు.

SP విజ‌య్ కుమార్ సారథ్యంలో ప్ర‌వేశ‌పెట్ట‌బ‌డిన ఆప‌రేష‌న్ కొకూన్ లో …వీర‌ప్ప‌న్ ను ట్రాప్ చేసి క్లోజ్ చేశారు.!?




 
ఆప‌రేషన్ కొకూన్ క‌థేంటి?: 

ఆప‌రేష‌న్ కొకూన్ లో భాగంగా… ఓ పోలీస్ అడ‌వికి ద‌గ్గ‌ర‌గా ఉండే గూడాల్లో అంబులెన్స్ డ్రైవ‌ర్ గా ఉంటూ వీర‌ప్ప‌న్ కు దగ్గ‌ర‌య్యాడు! వీర‌ప్ప‌న్ కు కంటిచూపు స‌మ‌స్య రావ‌డంతో …. చికిత్స చేసుకోవాల్సిందిగా ఒత్తిడి చేశాడు. త‌న అంబులెన్స్ లోనే రాత్రి స‌మ‌యంలో వీర‌ప్ప‌న్ తో పాటు అత‌ని అనుచ‌రుల‌ను ఎక్కించుకొని సేలం (త‌మిళ‌నాడులోని ఓ ప‌ట్ట‌ణం పేరు) వైపుగా బ‌య‌లుదేరాడు. అనుకున్న ప్లాన్ ప్ర‌కారం ఓ స్పాట్ కు రాగానే కాల్పులు స్టార్ట్ అయ్యాయి. డ్రైవ‌ర్ వేషంలో ఉన్న పోలీస్ అంబులెన్స్ ను ఆపి త‌ప్పించుకున్నాడు. అప్ప‌టికే కాపు కాసి ఉన్న పోలీసులు అంబులెన్స్ పై బుల్లెట్ల వ‌ర్షం కురిపించారు. వీర‌ప్ప‌న్ అత‌డి అనుచ‌రులు అక్క‌డిక‌క్క‌డే చ‌నిపోయారు.!




 
ఏంటా Spelling Mistake ?:

పోలీసులు తొంద‌ర‌లో చేసిన Mistake ఏంటంటే…త‌మ ప్లాన్ లో భాగంగా వాడిన అంబులెన్స్ పై Salem కు బ‌దులుగా Selam అని రాయించారు.  ఎన్నో రోజులుగా అంబులెన్స్ త‌మ ముందు తిరుగుతున్న‌ప్ప‌టికీ ఈ విష‌యాన్ని వీర‌ప్ప‌న్ కూడా గ్ర‌హించ‌లేదు.



రూ.100 కోట్ల ఖర్చుతో భారతదేశ చరిత్రలోకెల్లా అత్యంత ఖర్చు అయిన ఆపరేషన్ గా ఆప‌రేష‌న్ కొకూన్ నిలిచింది.
వీర‌ప్ప‌న్ 120 హత్యలను తానే చేసినట్టు ఓ ప‌త్రిక‌కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో చెప్పాడు.
2000లో కన్నడ నటుడు, కన్నడ కంఠీరవుడిగా ప్రఖ్యాతి చెందిన రాజ్ కుమార్ ను కిడ్నాప్ చేసి విడుద‌ల చేశాడు
 అప్ప‌ట్లో  వీర‌ప్ప‌న్ ను ప‌ట్టుకుంటే 5 కోట్లు నజరానా ప్రకటించారు.
 

Comments

Popular posts from this blog

సమ్మక్క , సారాలమ్మ జాతర ప్రారంభం సమ్మక్క , సారాలమ్మ విశేషాలు

సమ్మక్క , సారాలమ్మ జాతర ప్రారంభం సమ్మక్క , సారాలమ్మ విశేషాలు    *16 వ తేదీన సారలమ్మ , పగిడిద్దరాజు , గోవిందరాజులు గద్దెలకు చేరుకుంటారు.*  *17 వ తేదీన సమ్మక్క తల్లి గద్దెపై కొలువు తీరుతుంది .* *18 వ తేదీన భక్తులు మొక్కులు చెల్లించుకుంటారు.*  *19 వ తేదీన దేవతల వన ప్రవేశంతో జాతర ముగుస్తుంది.*  ☘సమ్మక్క మేడారం ఎలా వచ్చింది ?☘ ‘‘పుట్టు భయ్యక్క పేట పురమందు వెలసినా ఆ చందా పరుమయ్యా ఆ యింటి సమ్మక్క.’’ సమ్మక్క భయ్యక్కపేటలో పుట్టింది. ‘చందా’ అనే పేరు గల పరుమయ్య ఇంట్లో ఉండేది. ప్రస్తుతం గుడి బయ్యక్కపేటలో ఉంది. *‘బయ్యక్కపేటలో ఉండలేను. మేడారం పంపించమని’* కోరుతుంది. ‘చందా’ పరుమయ్య మేడారం గ్రామం వచ్చి (మేడారానికి బయ్యక్కపేట 10 కి.మీ దూరంలో ఉంటుంది.) అక్కడి గ్రామ తల్పతి (కులపెద్ద), వడ్డె (పూజారి), అర్థి బిడ్డతో (ఆక్షిశితులను) మాట్లాడి సమ్మక్క *‘బయ్యక్కపేటలో ఉండను’* అంది. కాబట్టి , మేడారం తీసుకెళ్తున్నానని 3 వ గోత్రికం ‘కొక్కెర’ అను ఇంటి పేరు గలవారిని , 5 వ గోత్రికం ‘సిద్ధబోయిన’ అనే ఇంటి పేరుగల వారిని వడ్డెలు ఒప్పించి మేడారంలో దించి పోతాడు. ఆనాటి నుండి ఇప్పటివరకూ వా...

NTPC Jobs: ఎన్‌టీపీసీలో ట్రైనీ ఉద్యోగాలకు నోటిఫికేషన్... అర్హతలివే

NTPC Jobs: ఎన్‌టీపీసీలో ట్రైనీ ఉద్యోగాలకు నోటిఫికేషన్... అర్హతలివే NTPC Recruitment 2019-20 | దరఖాస్తుకు 2020 జనవరి 31 చివరి తేదీ. ఆసక్తిగల అభ్యర్థులు మరిన్ని వివరాల కోసం ఎన్‌టీపీసీ అధికారిక వెబ్‌సైట్ www.ntpccareer.net ఫాలో కావాలి. ప్రభుత్వ రంగ సంస్థ అయిన నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్-NTPC ఇంజనీరింగ్ ఎగ్జిక్యూటీవ్ ట్రైనీ పోస్టుల భర్తీకి షార్ట్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఎలక్ట్రికల్, మెకానికల్, ఎలక్ట్రానిక్స్, ఇన్‌స్ట్రుమెంటేషన్ లాంటి విభాగాల్లో ఈ పోస్టుల్ని భర్తీ చేయనుంది. గేట్ 2020 స్కోర్ ఆధారంగా ఈ పోస్టుల్ని భర్తీ చేయనుంది. గేట్ 2020 పరీక్షకు దరఖాస్తు చేసిన అభ్యర్థులు ఆ రిజిస్ట్రేషన్ నెంబర్‌తో ఎన్‌టీపీసీలో దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. దరఖాస్తు ప్రక్రియ 2020 జనవరి 10న ప్రారంభం కానుంది. దరఖాస్తుకు 2020 జనవరి 31 చివరి తేదీ. ఆసక్తిగల అభ్యర్థులు మరిన్ని వివరాల కోసం ఎన్‌టీపీసీ అధికారిక వెబ్‌సైట్  NTPC careers ;&nbsp ఫాలో కావాలి. ఇంజనీరింగ్ ఎగ్జిక్యూటీవ్ ట్రైనీ పోస్టుల భర్తీకి ఎన్‌టీపీసీ జారీ చేసిన షార్ట్ నోటిఫికేషన్ కోసం  ఇక్కడ క్లిక్ చేయండి. NTPC Recruitment 20...

సైనిక్ స్కూల్ ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల

*AISSEE 2022 : సైనిక్ స్కూల్ ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల.... వివరాలు ఇలా* *దేశ వ్యాప్తంగా ఉన్న సైనిక్ స్కూల్ (Sainik School) లలో ప్రవేశాల కోసం నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (National Testing Agency) నోటిఫికేషన్ (Notification) విడుదల చేసింది* *ఏఐఎస్ఎస్ఈఈ-2022 నోటిఫికేషన్‌ ద్వారా ఆరోతరగతి, తొమ్మిదో తరగతులకు సైనిక్ స్కూల్‌లో ప్రవేశాలకు పరీక్ష నిర్వహించనున్నారు.* *ఈ పరీక్షకు దరఖాస్తు చేసుకోవడానికి ప్రస్తుతం 5, 8వ తరగతి చదువుతున్న విద్యార్థులు అర్హులు.* *దరఖాస్తు ప్రక్రియ సెప్టెంబర్ 27, 2021 నుంచి ప్రారంభమవుతుంది.*  *దరఖాస్తుకు చివరి తేదీ అక్టోబర్ 26, 2021 వరకు అవకాశం ఉంది.* *ప్రవేశ పరీక్ష (Entrance Test) జనవరి 9, 2022న నిర్వహిస్తారు.* *పరీక్ష ఫీజు ( Exam Fee) నోటిఫికేషన్‌, దరఖాస్తు విధానం తెలుసుకొనేందుకు అధికారిక వెబ్‌సైట్ https://aissee.nta.nic.in/ సందర్శించండి.* *ముఖ్య సమాచారం* *దరఖాస్తు ప్రారంభం :  సెప్టెంబర్ 27, 2021* *దరఖాస్తకు చివరి తేదీ : అక్టోబర్ 26, 2021* *సవరణలకు అవకాశం : అక్టోబర్ 28, 2021 నుంచి నవంబర్ 2, 2021* *పరీక్ష ఫీజు రూ.550, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు రూ.4...