Skip to main content

Featured post

కళ్లుచెదిరే ఆఫర్‌.. కనీవినీ ఎరుగని రాయితీ...... upto 75%

నా దేశా గొప్పతనం

ప్రపంచంలో పెట్రోల్ ఖరీదులు

పాకిస్తాన్       రూ 26.00

బంగ్లాదేశ్       రూ 22. 00

క్యూభా          రూ 19.00

ఇట్లీ               రూ 14.00

నేపాల్           రూ 34.00

బర్మా             రూ 30.00

ఆఫ్గనిస్తాన్     రూ 36.00

శ్రీళంక            రూ 34.00

భారతదేశం    రూ 70.00

ఇది ఎలా అంటే రిఫైనరీ దగ్గర ఒక లీటర్ ధర రూ .16.50
+ సెంట్రల్ టాక్స్    11.80%
+ ఎక్సైజ్ డ్యూటీ  9.75%
+ వ్యాట్ సెస్        4%
+ స్టేట్ టాక్స్         8%
మొత్తం కలిపి రూ 50.05 ఒక లీటర్. + మరియు అదనంగా  రూ20. ఈ అదనంగా వసూలు చేస్తున్న రూ20/- కి భారతప్రభుత్వం దగ్గర వివరణ లేదు.

ఇది ఎంత పెద్ద ఉద్యోగమో    భారత ప్రభుత్వానికి.!!!!!!!!
భారతీయులు అందరికీ పంపించండి.

ముఖేష్ అంభాని కొత్తగా నిర్మించు కున్న బహుళ అంతస్థుల భవనం కట్టడానికి 7 సంవత్సరాలు పట్టింది.  ఈ చిన్న భవనం ఆయన జీవిత బాగస్వామి యొక్క పుట్టిన రోజు కానుక,                             ఈ భవంతి యొక్క మొత్తం విస్తీర్ణం 4 లక్షల చ"అ,
27 అంతస్థులు,
9 లిఫ్ట్లు,
3 హెలి పేడ్స్,
1 సినిమా హాల్,
1 వ్యయామ శాల,
1 ఉద్యానవనం,                     168 నాలుగు చక్రాల వాహనములు నిలుపుటకు సరిపడ ప్రదేశం,
600 గదులు,
600 మంది పనివాళ్లు,              ఇది ఒకే ఒక కుటుంబంతో నివసిస్తున్న ప్రపంచంలో అతి పెద్ద ఇల్లు. మొత్తం ఖర్చు                  🔊రూ.4700/- కోట్ల🔊రూపాయలు మాత్రమే.               ఈ మధ్య కాలంలోనే ఈ కొత్త ఇంట్లోకి ప్రవేసించారు.
మొత్తం ముగ్గురు పిల్లలు, ఆయన జీవిత బాగస్వామి, ఈ ఇంటి యొక్క మొదటి నెల కరంటు బిల్లు 71 లక్షలు .  ఇది నమ్మశక్యం భారతదేశం .!
ఈ పేద కుటుంభంకి ప్రభుత్వం కరంట్ బిల్లులో రాయితీలు కూడా ఇస్తుంది.! బలిసిన వారికి ఎరుపు  తివాచీలు .

     ఈ దేశం  ఎలాంటిది  అంటే , అమ్బులేన్స్  కన్నా  పిజ్జా  ఫాస్ట్ గా  వస్తుంది.

కార్ లోన్
7% మరి
ఎడ్యుకేషన్  లోన్
12%..

బియ్యం  ఏమో
రూ. 40/కిలో  మరి సిమ్
కార్డు  ఏమో ఉచితం

కనక దుర్గ  పూజ  చేస్తాం , ఆడపిల్ల  పుడితే  చంపేస్తాం ...

ఒలింపిక్
షూటర్  కి
స్వర్ణ  పధకం
(భంగారు పథకం )

వీళ్ళకి గవర్నమెంట్  3 కోట్లు ఇస్తుంది

మరి  ఇంకో
షూటర్
బోర్డర్  లో  శత్రువుతో  పోరాడి  చనిపోతే
వారికి
ఒక లక్షతో చేతులు దులుపు కుంటారు.
                                                                     
నిజమైన దేశమేనా?


జాగో
ఇండియా
జాగో!!
దయచేసి
అందరి భారతీయులకి పంపించండి.

జోక్స్  రోజు  ఎవ్వరికో  ఒకరికి  పంపిస్తాం . దయచేసి  దీనిని  పంపండి .

Comments

Popular posts from this blog

సమ్మక్క , సారాలమ్మ జాతర ప్రారంభం సమ్మక్క , సారాలమ్మ విశేషాలు

సమ్మక్క , సారాలమ్మ జాతర ప్రారంభం సమ్మక్క , సారాలమ్మ విశేషాలు    *16 వ తేదీన సారలమ్మ , పగిడిద్దరాజు , గోవిందరాజులు గద్దెలకు చేరుకుంటారు.*  *17 వ తేదీన సమ్మక్క తల్లి గద్దెపై కొలువు తీరుతుంది .* *18 వ తేదీన భక్తులు మొక్కులు చెల్లించుకుంటారు.*  *19 వ తేదీన దేవతల వన ప్రవేశంతో జాతర ముగుస్తుంది.*  ☘సమ్మక్క మేడారం ఎలా వచ్చింది ?☘ ‘‘పుట్టు భయ్యక్క పేట పురమందు వెలసినా ఆ చందా పరుమయ్యా ఆ యింటి సమ్మక్క.’’ సమ్మక్క భయ్యక్కపేటలో పుట్టింది. ‘చందా’ అనే పేరు గల పరుమయ్య ఇంట్లో ఉండేది. ప్రస్తుతం గుడి బయ్యక్కపేటలో ఉంది. *‘బయ్యక్కపేటలో ఉండలేను. మేడారం పంపించమని’* కోరుతుంది. ‘చందా’ పరుమయ్య మేడారం గ్రామం వచ్చి (మేడారానికి బయ్యక్కపేట 10 కి.మీ దూరంలో ఉంటుంది.) అక్కడి గ్రామ తల్పతి (కులపెద్ద), వడ్డె (పూజారి), అర్థి బిడ్డతో (ఆక్షిశితులను) మాట్లాడి సమ్మక్క *‘బయ్యక్కపేటలో ఉండను’* అంది. కాబట్టి , మేడారం తీసుకెళ్తున్నానని 3 వ గోత్రికం ‘కొక్కెర’ అను ఇంటి పేరు గలవారిని , 5 వ గోత్రికం ‘సిద్ధబోయిన’ అనే ఇంటి పేరుగల వారిని వడ్డెలు ఒప్పించి మేడారంలో దించి పోతాడు. ఆనాటి నుండి ఇప్పటివరకూ వా...

NTPC Jobs: ఎన్‌టీపీసీలో ట్రైనీ ఉద్యోగాలకు నోటిఫికేషన్... అర్హతలివే

NTPC Jobs: ఎన్‌టీపీసీలో ట్రైనీ ఉద్యోగాలకు నోటిఫికేషన్... అర్హతలివే NTPC Recruitment 2019-20 | దరఖాస్తుకు 2020 జనవరి 31 చివరి తేదీ. ఆసక్తిగల అభ్యర్థులు మరిన్ని వివరాల కోసం ఎన్‌టీపీసీ అధికారిక వెబ్‌సైట్ www.ntpccareer.net ఫాలో కావాలి. ప్రభుత్వ రంగ సంస్థ అయిన నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్-NTPC ఇంజనీరింగ్ ఎగ్జిక్యూటీవ్ ట్రైనీ పోస్టుల భర్తీకి షార్ట్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఎలక్ట్రికల్, మెకానికల్, ఎలక్ట్రానిక్స్, ఇన్‌స్ట్రుమెంటేషన్ లాంటి విభాగాల్లో ఈ పోస్టుల్ని భర్తీ చేయనుంది. గేట్ 2020 స్కోర్ ఆధారంగా ఈ పోస్టుల్ని భర్తీ చేయనుంది. గేట్ 2020 పరీక్షకు దరఖాస్తు చేసిన అభ్యర్థులు ఆ రిజిస్ట్రేషన్ నెంబర్‌తో ఎన్‌టీపీసీలో దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. దరఖాస్తు ప్రక్రియ 2020 జనవరి 10న ప్రారంభం కానుంది. దరఖాస్తుకు 2020 జనవరి 31 చివరి తేదీ. ఆసక్తిగల అభ్యర్థులు మరిన్ని వివరాల కోసం ఎన్‌టీపీసీ అధికారిక వెబ్‌సైట్  NTPC careers ;&nbsp ఫాలో కావాలి. ఇంజనీరింగ్ ఎగ్జిక్యూటీవ్ ట్రైనీ పోస్టుల భర్తీకి ఎన్‌టీపీసీ జారీ చేసిన షార్ట్ నోటిఫికేషన్ కోసం  ఇక్కడ క్లిక్ చేయండి. NTPC Recruitment 20...

సైనిక్ స్కూల్ ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల

*AISSEE 2022 : సైనిక్ స్కూల్ ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల.... వివరాలు ఇలా* *దేశ వ్యాప్తంగా ఉన్న సైనిక్ స్కూల్ (Sainik School) లలో ప్రవేశాల కోసం నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (National Testing Agency) నోటిఫికేషన్ (Notification) విడుదల చేసింది* *ఏఐఎస్ఎస్ఈఈ-2022 నోటిఫికేషన్‌ ద్వారా ఆరోతరగతి, తొమ్మిదో తరగతులకు సైనిక్ స్కూల్‌లో ప్రవేశాలకు పరీక్ష నిర్వహించనున్నారు.* *ఈ పరీక్షకు దరఖాస్తు చేసుకోవడానికి ప్రస్తుతం 5, 8వ తరగతి చదువుతున్న విద్యార్థులు అర్హులు.* *దరఖాస్తు ప్రక్రియ సెప్టెంబర్ 27, 2021 నుంచి ప్రారంభమవుతుంది.*  *దరఖాస్తుకు చివరి తేదీ అక్టోబర్ 26, 2021 వరకు అవకాశం ఉంది.* *ప్రవేశ పరీక్ష (Entrance Test) జనవరి 9, 2022న నిర్వహిస్తారు.* *పరీక్ష ఫీజు ( Exam Fee) నోటిఫికేషన్‌, దరఖాస్తు విధానం తెలుసుకొనేందుకు అధికారిక వెబ్‌సైట్ https://aissee.nta.nic.in/ సందర్శించండి.* *ముఖ్య సమాచారం* *దరఖాస్తు ప్రారంభం :  సెప్టెంబర్ 27, 2021* *దరఖాస్తకు చివరి తేదీ : అక్టోబర్ 26, 2021* *సవరణలకు అవకాశం : అక్టోబర్ 28, 2021 నుంచి నవంబర్ 2, 2021* *పరీక్ష ఫీజు రూ.550, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు రూ.4...