Skip to main content

Posts

Showing posts from February, 2017

Featured post

కళ్లుచెదిరే ఆఫర్‌.. కనీవినీ ఎరుగని రాయితీ...... upto 75%

Telangana State Level Police Recruitment Board Results

Telangana State Level Police Recruitment Board MERITLISTOFSCTPCSCIVIL pc cutoff ranks marks District wise battalion wise and unit wise PC selection list

నా దేశా గొప్పతనం

ప్రపంచంలో పెట్రోల్ ఖరీదులు పాకిస్తాన్       రూ 26.00 బంగ్లాదేశ్       రూ 22. 00 క్యూభా          రూ 19.00 ఇట్లీ               రూ 14.00 నేపాల్           రూ 34.00 బర్మా             రూ 30.00 ఆఫ్గనిస...

isro

All 104 satellites p;aced inthe orbit successfully   

ఫిబ్రవరి 14 ప్రేమికుల రోజు కాదు

Feb 14th ఈ రోజు చాల మంది ప్రేమికుల రోజు అంటారు మరి నిజమేనా కాదా.....! సెయింట్ వాలెంటైన్ డే నా( the fest of Saint Valentine )                 తెరని అనే ప్రాంతం లో 176సం. లో పుట్టినా వాలెంటైన్ ను గురుంచి మనం ఇప్పుడూ ఎందుకు మాట్లాడుకుంటునము??? అసలు వాలెంటైన్ డే ఎందుకు జరుపుకుంటం మీకు తెలుసా ........!

నీట్‌ నోటిఫికేషన్‌ విడుదల

నీట్‌ నోటిఫికేషన్‌ విడుదల దేశవ్యాప్తంగా ఉన్న వైద్యకళాశాలల్లోని వైద్య, దంత విద్యా డిగ్రీ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే నీట్‌ -2017 నోటిఫికేషన్‌ను సెంట్రల్‌ బోర్డు ఆఫ్‌ సెకండరీ ఎడ్యుకేషన్‌ విడుదల చేసింది. నేషనల్‌ ఎలిజిబిలిటీ కం ఎంట్రెన్స్‌ టెస్టు ద్వారా పొందిన ర్యాంకుల ఆధారంగా దేశ వ్యప్తంగతా ఉన్నట్వుంటి వైద్య,దంత వైద్య కళాశాల్లో ఎంబిబిఎస్‌, బిడిఎస్‌ కోర్సుల్లో ప్రవేశం కల్పిస్తారు.. ఈ ఏడాది 8 భారతీయ భాషల్లో నీట్‌ పరీక్షను సిబిఎస్‌ఇ ప్రణాళికలు చేపట్టింది.. నీట్‌ పరీక్షకు హాజరుకోరు అభ్యర్థులు బోటనీ, జువాలజీ, ఫిజిక్స్‌, కెమిస్ట్రీ సబ్జెక్టుల్లో సెకండ్‌ ఇయర్‌ ఎగ్జామ్స్‌ హాజరయ్యే విద్యార్థులు కూడ దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించారు.. 1992 మే 8నుచంఒ 2001 జనవరి 1 వరకు అంటే 17 నుంచి 25 సంవత్సరాల వయసు గల అభ్యర్థులు , నీట్‌ పరీక్షకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.. అలాగే దళిత, గిరిజన, వెనుకబడిన తరగతుల అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల మేరకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.. దరఖాస్తులు ఆన్‌లైన్‌ ద్వారా జనవరి 31 నుంచి మార్చి 1 వరకు చేసుకోవవచ్చు. జనరల్‌, ఒబిసి అభ్యర్థులు రూ.1,450 , ఎస్సీ, ఎస్టీ...

తెలంగాణ కార్మిక సంక్షేమ మండలి ఆధ్వర్యంలో అందజేయనున్న ఉపకార వేతనాల కోసం దరఖాస్తు చేసుకోవాలని కార్మికశాఖ కమిషనర్ ఒక ప్రకటనలో తెలిపారు

తెలంగాణ కార్మిక సంక్షేమ మండలి ఆధ్వర్యంలో అందజేయనున్న ఉపకార వేతనాల కోసం దరఖాస్తు చేసుకోవాలని కార్మికశాఖ కమిషనర్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ పథకంలో భాగంగా దుకాణాలు, వాణిజ్య సంస్థలు, కర్మాగారాలు, మోటారు రవాణా సంస్థలు, సహకార, ధార్మిక సంస్థలు, ఇతర ట్రస్టుల్లో పని చేస్తున్న కార్మికుల పిల్లలు ఇందుకు అర్హులని తెలిపారు. దరఖాస్తుల ఫారాలు కార్మికశాఖ కార్యాలయంలో లభిస్తాయని…  ఈ నెల 28లోపు దరఖాస్తులను పూరించి అందజేయాలని సూచించారు.  పదో తరగతి, ఐటీఐ, పాలిటెక్నిక్, ఇంజినీరింగ్, మెడిసిన్, లా, బీఎస్సీ (అగ్రికల్చర్, వెటర్నరీ, నర్సింగ్, హార్టికల్చర్), బీసీఏ, ఎంసీఏ, బీఫార్మసీ, ఎంఫార్మసీ, బీబీఏ, ఎంబీఏ, డిప్లోమా ఇన్ మెడికల్ ల్యాబొరేటరీ టెక్నిషియన్, పీజీ డిప్లామా ఇన్ మెడికల్ ల్యాబొరేటరీ టెక్నిషియన్ కోర్సులు చేస్తున్న వారికి రూ.1000 నుంచి రూ. రెండు వేల వరకు స్కాలర్ షిప్ లు వస్తాయన్నారు.  అభ్యర్థులను వారి తరగతులు, కోర్సుల్లో మార్కుల శాతం ఆధారంగా ఎంపిక చేస్తామని తెలిపారు.  కార్మికులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. బీసీ, ఈబీసీ విద్యార్థులు ఉపకార వేతనాల కోసం ఈ నెల 15వరకు ఆన్‌లైన్‌లో...

స్వయం సహాయక సంఘాల మహిళలుకు Strinidhi Smart Phones

నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహించడానికి స్వయం సహాయక సంఘాల మహిళలకు స్మార్ట్ ఫోన్స్ అందించాలని నిర్ణయించింది స్త్రీనిధి బ్యాంకు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో డిజిటలైజేషన్‌ ను ప్రోత్స హించేందుకు పొదుపు సంఘం మహిళలకు మొబైల్‌ ఫోన్లు అందించాలన్న కొత్త ఆలోచన వచ్చింది స్త్రీనిధి బ్యాంకు అధికారులకు. రూ.50 కోట్లతో దాదాపు 84 వేల మందికి డిజిటల్‌ ఫోన్లను ఈ ఏడాది అందించాలని లక్ష్యంగా పెట్టుకుంది. డిజిటల్ ఇండియా సాధించేందుకు.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాలకు అనుగుణంగా ఈ నిర్ణయం తీసుకున్న ట్లు స్త్రీనిధి బ్యాంకు వెల్లడించింది. ఫీభ్రవరి 4న సచివాలయంలో జరిగిన స్త్రీనిధి క్రెడిట్‌ కోఆపరేటివ్‌ ఫెడరేషన్‌ లిమిటెడ్‌ మేనేజింగ్‌ కమిటీ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు బ్యాంకు చైర్‌పర్సన్‌ అనిత. పొదుపు సంఘాల మహిళలకు మొబైల్‌ ఫోన్‌ సమకూర్చడానికి..  ఒక్కో మహిళకు రూ.6 వేల చొప్పున స్త్రీనిధి బ్యాంకు రుణమిస్తోందని ఎండీ చెప్పారు. ఈ రుణాన్ని నెలకు రూ.275 చొప్పున కనీస వడ్డీతో 24 నెలల్లోపు చెల్లించాలన్నారు. స్వయం సహాయక సంఘాల మహిళలు వారికి నచ్చిన మోడల్, నచ్చిన కంపెనీ మొబైల్‌ను తీసుకునే వెసులుబాటు కల్పించా...